నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయంత్రం చపాతి పంపిణీ కార్యక్రమం…
కడప జిల్లా కాజీపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన కీ,,శే,, లింగారెడ్డి సుబ్బలక్షుమ్మ వర్ధంతి సందర్భంగా
మైదుకూరుమున్సిపాలిటీ పరిధిలో బస్టాండు ఆలయాల వద్ద ఉన్న ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు నిరాశ్రయులు, బాటసారులకు నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయంత్రం చపాతి ప్యాకెట్లు అందించి వారి ఆకలి తీర్చడం జరిగింది….
ఈ కార్యక్రమంలో పిప్పళ్ళ బాలనాగిరెడ్డి,RB వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు….